Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువులో పడి వ్యక్తి మృతి

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jun 23, 2026 12:53 PM మెదక్General
చెరువులో పడి వ్యక్తి మృతి - Udayam
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం బిక్య తండాకు చెందిన కోలా విఠల్(43) చేపల వేటకు వెళ్లి చెరువులో మునిగి మృతి చెందాడు. సోమవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన విఠల్ మృతదేహం, చెరువు ఒడ్డున ఉన్న దుస్తుల ఆధారంగా లభ్యమైంది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు శివ్వంపేట ఏఎస్సై సాయిలు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...