Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగస్వాములు కావాలి

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jun 23, 2026 12:12 PM వనపర్తిGeneral
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగస్వాములు కావాలి - Udayam
వనపర్తిలో జూన్ 25 నుంచి చేపట్టే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో ప్రజలందరూ పాల్గొనాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. ఓటరు జాబితాను పారదర్శకంగా, ప్రామాణికంగా రూపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. చనిపోయిన వారి పేర్లు, డబుల్ ఓట్లను తొలగించి, నిజమైన ఓటర్ల జాబితాను తయారు చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...