వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎస్జీఎఫ్ఐ అండర్- 14,17 క్రీడా పోటీలను మండల విద్యాధికారి (ఎంఈఓ) జీవన్ కుమార్ గురువారం ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. క్రీడాకారులు క్రమశిక్షణ, ఐక్యతతో పాల్గొని మండలానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

