వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని బ్రహ్మన్పల్లి గ్రామ ప్రకృతి వనంలో జూదం ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేశారు.
సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2,640 నగదు, 3 మొబైల్ఫోన్లు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

