వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రశాంతంగా ముగిసిన బీబీ కా ఆలం ఊరేగింపు
శివ కుమార్ Jun 26, 2026 5:18 PM హైదరాబాద్ 7 viewsabout 1 hour ago
చారిత్రక బీబీ కా ఆలం ఊరేగింపు ప్రశాంతంగా ముగిసిందని పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ తెలిపారు. చార్మినార్ వద్ద బందోబస్తును స్వయంగా పర్యవేక్షించిన ఆయన, పవిత్ర ఆలంకు సాంప్రదాయ దట్టీ సమర్పించారు.
2,000 మంది పోలీసులు, డ్రోన్లు, అశ్వక దళాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఊరేగింపు విజయవంతానికి సహకరించిన షియా కమ్యూనిటీకి, మత పెద్దలకు, ప్రభుత్వ శాఖలకు, మరియు పోలీస్ సిబ్బందికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
Comments
Loading comments...