వార్తలకు తిరిగి వెళ్లండి
రాజ్యాంగ సవరణ బిల్లుపై జేపీసీ

ఢిల్లీలో అపరాజితా సారంగి నేతృత్వంలో 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తుది సమావేశం ముగిసింది. ఈ బిల్లు నివేదికను ఈనెల 20న పార్లమెంట్కు సమర్పించనున్నారు.
నెల రోజులు జైలులో ఉండి బెయిల్ రాని ప్రజాప్రతినిధులు పదవులు కోల్పోయేలా కేంద్రం ఈ కీలక బిల్లును తీసుకువచ్చింది.
Comments
Loading comments...