Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో తగ్గుముఖం పట్టిన టీబీ: మోదీ

సాయి తేజ Jul 17, 2026 3:12 PM అల్ ఇండియా about 2 hours ago
దేశంలో తగ్గుముఖం పట్టిన టీబీ: మోదీ - Udayam Digital
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న 'టీబీ ముక్త భారత్' ప్రచారం అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని, వ్యాధి చికిత్స కవరేజీ ప్రస్తుతం 90 శాతం దాటిందని సగర్వంగా ప్రకటించారు. గడిచిన దశాబ్ద కాలంలో దేశంలో క్షయ వ్యాధి బారిన పడే వారి సంఖ్య 21 శాతం తగ్గినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ధృవీకరించిందని ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...