వార్తలకు తిరిగి వెళ్లండి

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అంశాలపై మరోసారి పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించే అవకాశాలపై కేంద్రంలో చర్చ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అంశాలపై ప్రభుత్వం గతంలోనూ ప్రత్యేక సమావేశంలో బిల్లులను ముందుకు తెచ్చింది.
ఆగస్టు 20న జరిగిన దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రులతో డీలిమిటేషన్పై చర్చించారు.
Comments
Loading comments...

