వార్తలకు తిరిగి వెళ్లండి
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు: నేడు సర్వపక్ష సమావేశం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రేపు సర్వపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఉభయ సభల సుజావు నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని ప్రభుత్వం కోరనుంది.
సోమవారం ప్రారంభం కానున్న ఈ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సెషన్లో పలు కీలక బిల్లులపై చర్చించి, ఆమోదించనున్నారు.
Comments
Loading comments...