Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు లో ఘోర రోడ్డు ప్రమాదం

పవని రెడ్డి Jul 01, 2026 5:45 AM అల్ ఇండియా 2 viewsabout 3 hours ago
పల్నాడు లో ఘోర రోడ్డు ప్రమాదం - Udayam Digital
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా బోయపాలెం సమీపంలో కంటిచూపు మేరలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రెండు వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వాహనాల్లో ఉన్న నలుగురు ప్రయాణికులు బయటకు రాలేక మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...