Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుకు దొరికిన రూ.30 లక్షల వజ్రం

స్వాతి రెడ్డి Jul 01, 2026 7:06 AM అల్ ఇండియా 1 viewsabout 1 hour ago
మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో ఓ ఆదివాసీ రైతుకు 11.19 క్యారెట్ల అరుదైన వజ్రం దొరికింది. లీజుకు తీసుకున్న భూమిలో రాకేశ్ అనే రైతు తన బంధువులతో కలిసి రెండు నెలలు వెతకగా ఈ వజ్రం లభించింది. దీని విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇదే కుటుంబానికి రెండేళ్ల క్రితం కూడా రూ.93 లక్షల విలువైన మరో భారీ వజ్రం దొరికింది.

Comments

G
Loading comments...