వార్తలకు తిరిగి వెళ్లండి
రైతుకు దొరికిన రూ.30 లక్షల వజ్రం
మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో ఓ ఆదివాసీ రైతుకు 11.19 క్యారెట్ల అరుదైన వజ్రం దొరికింది. లీజుకు తీసుకున్న భూమిలో రాకేశ్ అనే రైతు తన బంధువులతో కలిసి రెండు నెలలు వెతకగా ఈ వజ్రం లభించింది. దీని విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇదే కుటుంబానికి రెండేళ్ల క్రితం కూడా రూ.93 లక్షల విలువైన మరో భారీ వజ్రం దొరికింది.
Comments
Loading comments...