వార్తలకు తిరిగి వెళ్లండి
డాక్టర్ల అసలు బాధ్యత ఇదే: సౌమ్య స్వామినాథన్ కీలక వ్యాఖ్యలు

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వైద్యులకు ఒక ముఖ్యమైన పిలుపునిచ్చారు. అనారోగ్యాలను గుర్తించి, చికిత్స అందించేందుకే ప్రస్తుతం మనకు శిక్షణ లభిస్తోందని ఆమె పేర్కొన్నారు.
అయితే, చికిత్స కంటే వ్యాధులు రాకుండా నివారించడంపైనే వైద్యులు మరింత సమయం కేటాయించాలని ఆమె కోరారు. వ్యాధి నివారణకు గల ఉత్తమ మార్గాలను అన్వేషించాలని ఈ సందర్భంగా డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...