Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగాల్ కొత్త చట్టం: విచారణ లేకుండా ఏడాది జైలు

సతీష్ కుమార్ Jul 01, 2026 7:34 AM అల్ ఇండియా 7 viewsabout 1 hour ago
బెంగాల్ కొత్త చట్టం: విచారణ లేకుండా ఏడాది జైలు - Udayam Digital
శాంతిభద్రతల పరిరక్షణకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ కొత్త బిల్లును ఆమోదించింది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే ప్రమాదమున్న వ్యక్తులను విచారణ లేకుండానే ఏడాదిపాటు ముందస్తు నిర్బంధంలో ఉంచేందుకు ఇది వీలుకల్పిస్తుంది. హింసాత్మక ఘటనల్లో ఆస్తులను ధ్వంసం చేస్తే, బాధ్యుల నుండి పరిహారం వసూలు చేసేందుకు మరో సవరణ బిల్లును కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది.

Comments

G
Loading comments...