వార్తలకు తిరిగి వెళ్లండి

2021 టీ20 ప్రపంచకప్లో భారత్పై 10 వికెట్ల విజయం పాకిస్థాన్ క్రికెట్ ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణాల్లో ఒకటని మాజీ కెప్టెన్ మహ్మద్ యూసుఫ్ అన్నారు. ఆ గెలుపుతో కొందరు ఆటగాళ్లు తాము గొప్పగా సాధించామని భావించారని తెలిపారు.
ఆ తర్వాత కెప్టెన్సీ కోసం పోటీ పెరిగిందని, పేలవ ప్రదర్శనలకు ఆటగాళ్లు బాధ్యత తీసుకోకపోవడం సమస్యగా మారిందన్నారు.
Comments
Loading comments...

