Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌కు మళ్లీ పరాభవం.. టెస్టు సిరీస్‌ ఇంగ్లాండ్‌ వశం

Follow Udayam on Google
Udayam Desk Aug 31, 2026 11:15 AM జాతీయంక్రీడలు
పాక్‌కు మళ్లీ పరాభవం.. టెస్టు సిరీస్‌ ఇంగ్లాండ్‌ వశం - Udayam
ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో పాకిస్థాన్‌ 194 పరుగుల తేడాతో ఓడింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లాండ్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. 389 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌ 194 పరుగులకే ఆలౌటైంది. సౌద్‌ షకీల్‌ 97 పరుగులతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఓలీ రాబిన్సన్‌ 4, జోష్‌ టంగ్‌ 3 వికెట్లు తీశారు.

Comments

G
Loading comments...