వార్తలకు తిరిగి వెళ్లండి
పాక్ ప్రభుత్వానికి జేఏఏసీ హెచ్చరిక

పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఎన్నికల వేళ ఉద్రిక్తతలు పెరిగాయి. శరణార్థులకు కేటాయించిన 12 అసెంబ్లీ స్థానాల రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏఏసీ ముజఫరాబాద్లో భారీ నిరసన చేపట్టింది.
తమ డిమాండ్లపై 48 గంటల్లోగా స్పందించకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని పాక్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. సుప్రీం కోర్టు శరణార్థుల కోటాను సమర్థించడం కూడా ఈ నిరసనలకు కారణమైంది.
Comments
Loading comments...