వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిటన్లో వలస వ్యతిరేక నిరసనకారులు పాకిస్థాన్ అండర్-19 క్రికెట్ జట్టును వలసదారులుగా భావించి వారు బస చేసిన హోటల్ వద్ద ఆందోళనకు దిగారు. పోర్ట్స్మౌత్లో మంగళవారం ఈ ఘటన జరిగింది.
హోటల్ వద్దకు చేరిన సుమారు 30 మందితో పోలీసులు మాట్లాడి అపోహను తొలగించారు. దీంతో నిరసనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనను ‘స్టాండ్ అప్ టు రేసిజం’ సంస్థ ఖండించింది.
Comments
Loading comments...

