వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్కు చెందిన యువకుడు ఆన్లైన్ ఉద్యోగం పేరుతో సైబర్ మోసానికి గురయ్యాడు. నకిలీ వ్యాపార గ్రూపులో చేర్చి పెట్టుబడి పెడితే కమీషన్ వస్తుందని నమ్మించారు.
ఐదు విడతల్లో రూ.1.58 లక్షలు చెల్లించినా కమీషన్ రాకపోవడంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...
