Back to feed




కిమ్ మరణిస్తే అణుదాడులే: ఉత్తరకొరియా సంచలన నిర్ణయం
Udayam Digital Staff May 09, 2026 9:27 AM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago

కిమ్ జోంగ్ ఉన్ మరణిస్తే శత్రువులపై తక్షణమే అణుదాడులు చేసేలా ఉత్తరకొరియా రాజ్యాంగ మార్పులు చేసింది. తనపై హత్యాయత్నం జరుగుతుందనే భయంతో కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిఘా సంస్థ తెలిపింది.
కొత్త చట్టం ప్రకారం కిమ్ ప్రాణాలు కోల్పోతే అణ్వాయుధాలు ఆటోమేటిక్గా ప్రయోగించబడతాయి. ఈ మార్పులు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
Comments
Loading comments...
Related Articles

అంతర్జాతీయ
అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఇస్లామాబాద్ వేదికగా కీలక అడుగు
about 1 hour ago
అంతర్జాతీయ
అమెరికాలో ట్రంప్ నిర్ణయానికి చుక్కెదురు.. 'జాతీయత ఆధారంగా వివక్ష కూడదు'!
about 21 hours ago
అంతర్జాతీయ
వింత పక్షి.. గుడ్లను పొదగదు, భూమిలో పాతిపెట్టి వెళ్ళిపోతుంది!
about 22 hours ago
అంతర్జాతీయ