వార్తలకు తిరిగి వెళ్లండి

కిమ్ జోంగ్ ఉన్ మరణిస్తే శత్రువులపై తక్షణమే అణుదాడులు చేసేలా ఉత్తరకొరియా రాజ్యాంగ మార్పులు చేసింది. తనపై హత్యాయత్నం జరుగుతుందనే భయంతో కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిఘా సంస్థ తెలిపింది.
కొత్త చట్టం ప్రకారం కిమ్ ప్రాణాలు కోల్పోతే అణ్వాయుధాలు ఆటోమేటిక్గా ప్రయోగించబడతాయి. ఈ మార్పులు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
Comments
Loading comments...
