Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్ కశ్మీర్ అంటూ ఏదీ లేదు

Follow Udayam Digital on Google
వినయ్ కుమార్ Jul 30, 2026 1:47 PM అల్ ఇండియా అంతర్జాతీయ
పాకిస్థాన్ కశ్మీర్ అంటూ ఏదీ లేదు - Udayam Digital
పీవోకే ఘర్షణలపై ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ ప్రచురించిన కథనం వివాదాస్పదమైంది. ‘‘పాకిస్థాన్ కశ్మీర్‌’’ అనే పదాన్ని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది. అది తప్పుదోవ పట్టించే శీర్షిక అని, జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేసింది. ఆ ప్రాంతాలను పాకిస్థాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించి అక్కడి ప్రజలపై హింసకు పాల్పడుతోందని ఎంబసీ మండిపడింది.

Comments

G
Loading comments...