వార్తలకు తిరిగి వెళ్లండి
సాఫ్ట్వేర్ కాదు.. ఇక అంతా AI

ఐటీ పరిశ్రమ ఇకపై సాఫ్ట్వేర్ ఆధారిత సేవల నుండి కృత్రిమ మేధస్సు (AI) వైపు మళ్లాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన దేశీయ ఐటీ రంగ భవిష్యత్తుపై కీలక మార్గదర్శకత్వం చేశారు.
మారుతున్న సాంకేతిక కాలంలో ఇకపై ఏఐ ద్వారానే అత్యుత్తమ పరిష్కారాలను కనుగొనడంపై పరిశ్రమ దృష్టి పెట్టాలని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
Comments
Loading comments...