వార్తలకు తిరిగి వెళ్లండి
పాఠాలే కాదు.. పోషకాహారమూ అవసరం
Harika Jun 22, 2026 5:09 AM ఖమ్మం 2 viewsabout 3 hours ago

చదువుపై ఏకాగ్రత కోసం పిల్లలకు వయసుకు తగిన పోషకాహారం తప్పనిసరి. ఒకే రకమైన ఆహారం పెట్టడం వల్ల పిల్లల్లో రక్తహీనత, నీరసం పెరుగుతాయని, ఇది వారి చదువుపై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
తల్లిదండ్రులు మెనూలో పప్పులు, ఆకుకూరలు, పాలు, గుడ్లు ఉండేలా చూసుకోవాలి. పిల్లల పాఠశాల వేళలను బట్టి పోషకాహార నిపుణుల సలహాతో సమతుల ఆహారాన్ని అందించడం ద్వారా వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు.
Comments
Loading comments...