వార్తలకు తిరిగి వెళ్లండి
హడావుడి నిర్ణయాలు వద్దు - ఎస్బీఐ విజ్ఞప్తి
విక్రాంత్ రెడ్డి Jun 23, 2026 5:56 AM హైదరాబాద్ 1 viewsabout 2 hours ago

రాయిదుర్గం భూ వేలం వివాదంలో తెలంగాణ ప్రభుత్వంతో ఆర్థిక సంబంధాలను సమీక్షించుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో, ఎలాంటి హడావుడి నిర్ణయాలు తీసుకోవద్దని ఎస్బీఐ అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ లావాదేవీలకు తాము పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.
ఈ భూ వివాదాన్ని బ్యాంకింగ్ సంబంధాలతో ముడిపెట్టవద్దని ఎస్బీఐ కోరింది. కాగా, ప్రభుత్వం ఈ అంశాన్ని ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది.
Comments
Loading comments...