Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విందులో మేక మాంసం లేదని.. సిబ్బందిపై దాడి

మహేష్ కుమార్ Jun 29, 2026 5:57 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
విందులో మేక మాంసం లేదని.. సిబ్బందిపై దాడి - Udayam Digital
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో పెళ్లి విందులో మేక మాంసం వడ్డించలేదని నలుగురు మైనర్లు కేటరింగ్ సిబ్బందిపై కత్తులతో దాడి చేశారు. కేవలం చికెన్ వడ్డించారనే కోపంతో ఒకరిని తీవ్రంగా గాయపరిచారు. బాధితుడిని మెరుగైన చికిత్స కోసం కటక్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను అంగుల్ జువైనల్ హోంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...