Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విందులో మేక మాంసం లేదని.. సిబ్బందిపై దాడి

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jun 29, 2026 11:27 AM జాతీయంGeneral
విందులో మేక మాంసం లేదని.. సిబ్బందిపై దాడి - Udayam
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో పెళ్లి విందులో మేక మాంసం వడ్డించలేదని నలుగురు మైనర్లు కేటరింగ్ సిబ్బందిపై కత్తులతో దాడి చేశారు. కేవలం చికెన్ వడ్డించారనే కోపంతో ఒకరిని తీవ్రంగా గాయపరిచారు. బాధితుడిని మెరుగైన చికిత్స కోసం కటక్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను అంగుల్ జువైనల్ హోంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...