వార్తలకు తిరిగి వెళ్లండి

నమీబియాతో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
అరంగేట్ర వన్డేలోనే అజేయ శతకంతో చెలరేగిన జోర్డాన్ హెర్మన్ (150) 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' దక్కించుకోగా, బౌలర్లలో సుబ్రాయెన్ 4 వికెట్లతో రాణించారు.
Comments
Loading comments...

