వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిత్య కల్యాణ వేడుక శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో మిథిలా స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన నిత్య కల్యాణ మండపంలో అర్చకులు క్రతువును నిర్వహించారు.
నిత్య కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
Comments
Loading comments...

