Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈయూ ప్రతినిధులతో నితిన్ భేటీ

హరిక శర్మ Jun 27, 2026 10:50 AM అల్ ఇండియా 1 viewsabout 1 hour ago
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈయూ ప్రతినిధులతో భేటీ అయ్యారు. 23 యూరోపియన్ యూనియన్ దేశాల రాయబారులకు పార్టీ సిద్ధాంతాలు, దేశ ప్రగతిని వివరించారు. భారత్-ఈయూ ఉచిత వాణిజ్య ఒప్పంద చర్చలు ముగియడంపై ఇరువర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ భాగస్వామ్యం సాంకేతికత, క్లీన్ ఎనర్జీ రంగాల్లో బంధాన్ని బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...