వార్తలకు తిరిగి వెళ్లండి
ఇంధన రంగంలో భారత్ సరికొత్త రికార్డు

Photo Gallery
దేశంలో ఇ20 ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వినియోగం వల్ల ముడి చమురు దిగుమతులు గణనీయంగా తగ్గాయని నిపుణురాలు వర్తికా శుక్లా వెల్లడించారు. భిన్న వనరుల ద్వారా ఇథనాల్ ఉత్పత్తిని పెంచడం వల్ల పశ్చిమాసియా సంక్షోభ సమయంలోనూ దేశానికి ముప్పు తప్పిందని ఆమె పేర్కొన్నారు.
అమెరికా, బ్రెజిల్ తరహాలోనే భారత్ కూడా 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్తో విజయం సాధించిందని తెలిపారు. దీనికి సంబంధించి నీటి వినియోగం, ఉత్పత్తి సామర్థ్యాలపై కేంద్ర పెట్రోలియం శాఖ పలు కీలక సూచీలను విడుదల చేసింది.
Comments
Loading comments...