వార్తలకు తిరిగి వెళ్లండి
డ్రాగన్ కంట్రీలో ఇండియన్ డ్రగ్స్ హవా

Photo Gallery
భారత ఫార్మా ఉత్పత్తులకు చైనా మార్కెట్లను తెరవడం, న్యూఢిల్లీలో పెట్టుబడులు పెట్టడం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు ఎంతో మేలు చేస్తుందని రాయబారి విక్రమ్ దొరైస్వామి శనివారం తెలిపారు.
మనకు పట్టున్న ఫార్మా రంగంలో చైనాకు ఎగుమతులు పెంచాలని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సానుకూల పరిణామాలు భారత్-చైనా బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...