వార్తలకు తిరిగి వెళ్లండి
జమ్మూకశ్మీర్ పాఠ్యపుస్తకాల్లో ఉగ్రవాదుల గురించిన పాఠాలు

Photo Gallery
జమ్మూకశ్మీర్ పాఠశాలల్లో ఉగ్రవాదులను, వేర్పాటువాదులను గొప్ప వ్యక్తులుగా చిత్రీకరించే పుస్తకాలను పంపిణీ చేయడంపై ప్రతిపక్ష నేత సునీల్ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ను పొగుడుతూ, కశ్మీర్ను వివాదాస్పదంగా పేర్కొన్న ఆ పుస్తకాలను తక్షణమే నిషేధించాలని డిమాండ్ చేశారు.
దీని వెనుక విద్యాశాఖ మంత్రి, పాలకుల హస్తం ఉందని, నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వానికి ఇందులో పూర్తి భాగస్వామ్యం ఉందంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
Comments
Loading comments...