వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో తలసేమియా, సికిల్సెల్ అనీమియా బాధితులందరికీ ఆగస్టు 15 నుంచి పింఛన్లు మంజూరు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. అర్హులను వెంటనే గుర్తించాలని అధికారులకు సూచించారు.
అలాగే ప్రతి గ్రామానికి తారు రోడ్డు, ప్రతి గ్రామపంచాయతీకి భవనం ఉండేలా చర్యలు తీసుకోవాలని, జనాభా ఆధారంగా పంచాయతీ భవనాల నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు.
Comments
Loading comments...
