Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈవీ కొనుగోలుదారులకు బంపర్ ఆఫర్

దివ్య శ్రీ Jul 03, 2026 11:40 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
ఈవీ కొనుగోలుదారులకు బంపర్ ఆఫర్ - Udayam Digital
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సరికొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (EV) సబ్సిడీ పోర్టల్‌ను ప్రారంభించారు. నూతన పాలసీ కింద ద్విచక్ర వాహనాలకు ₹30 వేలు, త్రీ-వీలర్లకు ₹50 వేలు, కమర్షియల్ వాహనాలకు ₹1 లక్ష వరకు సబ్సిడీ లభించనుంది. రూ. 30 లక్షల లోపు ఈవీ కార్లకు రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి పూర్తి మినహాయింపు ఇచ్చారు. పాత వాహనాల స్థానంలో కొత్త ఈవీలను కొనేవారికి స్క్రాపేజ్ ఇన్సెంటివ్‌లు కూడా అందించనున్నారు.

Comments

G
Loading comments...