Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ రాజకీయాల్లో కొత్త చర్చ

విక్రాంత్ రెడ్డి Jul 15, 2026 8:45 AM అల్ ఇండియా 4 viewsabout 1 hour ago
దేశ రాజకీయాల్లో కొత్త చర్చ - Udayam Digital
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. జూలై 21న జరిగే కార్యక్రమానికి రావాలంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కాంగ్రెస్ పార్టీ నుంచి అనూహ్య ఆహ్వానం అందింది. అయితే, కాంగ్రెస్‌ను వీడి కొత్త పార్టీ పెట్టడం పెద్ద తప్పని మమత అంగీకరిస్తేనే రావాలని నేతలు షరతు విధించడం సంచలనంగా మారింది.

Comments

G
Loading comments...