వార్తలకు తిరిగి వెళ్లండి
నేటి నుంచే భారత్-UK ఒప్పందం

భారత్, UK మధ్య జరిగిన ఆర్థిక వాణిజ్య ఒప్పందం (CETA) నేటి నుంచి అమల్లోకి రానుంది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $100 బిలియన్లకు చేర్చడమే దీని లక్ష్యం.
దీనితో భారత టెక్స్టైల్, లెథర్ ఉత్పత్తులకు టారిఫ్ మినహాయింపు లభిస్తుంది. అలాగే UK సిల్వర్పై భారత్ పన్ను విధించదని అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...