Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగాల్‌లో 470 కొత్త బస్సులు

దివ్య శ్రీ Jul 03, 2026 4:41 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
బెంగాల్‌లో 470 కొత్త బస్సులు - Udayam Digital
పశ్చిమ బెంగాల్‌లో ప్రజా రవాణా వ్యవస్థను ఆధునీకరించేందుకు కొత్త ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దుర్గాపూజ నాటికి ఎలక్ట్రిక్, సీఎన్‌జీ వాహనాలతో కలిపి మొత్తం 470 కొత్త బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత మమతా బెనర్జీ ప్రభుత్వం రవాణా రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో రాష్ట్రంలో పాత బస్సులతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తాజా నిర్ణయంతో రవాణా వ్యవస్థ మెరుగుపడనుంది.

Comments

G
Loading comments...