వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఉత్తరప్రదేశ్ సుల్తాన్పూర్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.11 లక్షల నగదు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
పిధి టోల్ ప్లాజా వద్ద పారిపోయేందుకు నిందితులు జరిపిన కాల్పులకు పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. గాయపడిన ముగ్గురు నిందితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

