Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌ మృతులకు రియల్‌ మాడ్రిడ్‌ నివాళి

Follow Udayam on Google
Sai Aug 31, 2026 11:40 AM జాతీయంక్రీడలు
నేపాల్‌ మృతులకు రియల్‌ మాడ్రిడ్‌ నివాళి - Udayam
నేపాల్‌, టిబెట్‌ సరిహద్దులో వరదల్లో మృతులకు రియల్‌ మాడ్రిడ్‌, మలాగా నివాళులర్పించాయి. ఆదివారం లా లిగా మ్యాచ్‌కు ముందు శాంటియాగో బెర్నబ్యూలో ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించి, మౌనం పాటించారు. నేపాల్‌లో వరదల మృతుల సంఖ్య 788కు చేరగా, 2,502 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యల్లో దాదాపు 20 వేల మంది భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...