వార్తలకు తిరిగి వెళ్లండి
నెల్లూరు తీరంలో మత్స్యకారుల ఘర్షణ
రచన దేవి Jun 29, 2026 5:34 AM నెల్లూరు 3 viewsabout 2 hours ago

నెల్లూరు తీరంలో తమిళనాడు, పాండిచ్చేరి మరబోట్లు హల్చల్ సృష్టించాయి. స్థానిక మత్స్యకారులపై దాడులు చేస్తూ, వలలను ధ్వంసం చేయడంతో తీర ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
గస్తీ బృందాలు ఉన్నప్పటికీ, బయటి రాష్ట్రాల జాలర్లు మత్స్యసంపదను దోచుకుంటూ స్థానికులను రెచ్చగొడుతున్నారు. దీనిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.
Comments
Loading comments...