వార్తలకు తిరిగి వెళ్లండి

వెదురుకుప్పం మండలం దేవలంపేట గ్రామస్తులు గురు పౌర్ణమి సందర్భంగా తమిళనాడు తిరునామలైకి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. నెల్లేపల్లి పరిధిలో నిద్రమత్తుతో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.
ఈ ఘటనలో ప్రభాకర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు స్వల్ప గాయాలతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...
