వార్తలకు తిరిగి వెళ్లండి
కేజీహెచ్లో నిర్లక్ష్యం: రూ.50 లక్షల ప్రజాధనం వృథా

రూ.50 లక్షలతో కేజీహెచ్లో ఏర్పాటు చేసిన మురుగు నీటి శుద్ధి కేంద్రం (STP) అధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారింది. నీటి నిల్వకు సంపు నిర్మించకపోవడంతో, రోజుకు దాదాపు 50 వేల లీటర్ల శుద్ధి చేసిన నీరు వృథాగా మురుగు కాలువల్లో కలిసిపోతోంది.
ఆసుపత్రిలో నీటి కొరత ఉన్నా ఈ జలాలను వినియోగించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...