వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాకాలంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి సోయగాలతో కళకళలాడుతోంది. మహబూబ్ఘాట్ వద్ద సహ్యాద్రి పర్వతాలను తాకే మేఘాలు, పచ్చని అడవులు, చిరుజల్లులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
వంకలు తిరిగిన రహదారిపై ప్రయాణం ఆహ్లాదాన్ని పంచుతుండగా, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు ప్రకృతి అందాలను కెమెరాల్లో బంధిస్తూ సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు.
Comments
Loading comments...
