వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ శాటిలైట్ బస్ డిపో ప్రారంభమై నాలుగేళ్లు గడిచినా సమస్యలు కొనసాగుతున్నాయి. సరిపడా బస్సులు లేక పలు గ్రామాలకు సర్వీసులు తగ్గడంతో ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
డిపోలో 34 ఆర్టీసీ, 3 అద్దె బస్సులు మాత్రమే ఉన్నాయి. పర్మినెంట్ డీఎం నియామకం, అదనపు బస్సుల ఏర్పాటుతో రవాణా సౌకర్యాలు మెరుగుపరచాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Loading comments...
