Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 7 నుంచి నరసాపురం–ట్యూటికోరిన్‌ మధ్య ప్రత్యేక రైళ్లు

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 12:10 PM పశ్చిమగోదావరి General
సెప్టెంబర్ 7 నుంచి నరసాపురం–ట్యూటికోరిన్‌ మధ్య ప్రత్యేక రైళ్లు - Udayam
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నరసాపురం–ట్యూటికోరిన్‌ మధ్య సెప్టెంబరు 7 నుంచి 30 వరకు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ట్యూటికోరిన్‌–నరసాపురం ప్రత్యేక రైలు (06019) సెప్టెంబరు 7న రాత్రి 11.30 గంటలకు బయలుదేరుతుంది. తిరుగు రైలు (06020) సెప్టెంబరు 9న ఉదయం 4 గంటలకు నరసాపురం నుంచి బయలుదేరుతుంది. ప్రయాణికులు రైళ్ల సమయాలను గమనించాలని రైల్వే అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...