వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డిప్యూటీ డైరెక్టర్ నరహరి బ్యాంక్ లాకర్లను ఏసీబీ అధికారులు తెరవగా, రూ. 1.50 కోట్ల నగదు లభ్యమైంది. గత సోదాల్లో ఆయన ఇంట్లో మరో రూ. 1.54 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
మొత్తంగా రూ. 180 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను అధికారులు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు. మరిన్ని బ్యాంక్ లాకర్లలో కూడా సోదాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

