వార్తలకు తిరిగి వెళ్లండి
శిల్పారామం ప్రైవేటుపరం వద్దు
Harika Jun 20, 2026 12:34 PM మహబూబ్నగర్ 5 viewsabout 2 hours ago

శిల్పారామాన్ని ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. చేనేత కార్మికులు, మహిళా సంఘాల కోసం నిర్మించిన ఈ ప్రాపర్టీని ప్రైవేటుపరం చేయకుండా ప్రభుత్వమే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
నిలిచిపోయిన అభివృద్ధి పనులపై మంత్రి సమాధానం చెప్పాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...