వార్తలకు తిరిగి వెళ్లండి
ఉపాధి కూలీలకు సౌకర్యాలు కల్పించాలి
Harika Jun 20, 2026 11:05 AM వికారాబాద్ 2 viewsabout 2 hours ago

మంచిర్యాల జిల్లా తాండూర్లో ఉపాధి కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని సీఐటీయూ నేత రాజారం డిమాండ్ చేశారు. ఆన్లైన్ విధానం, సిగ్నల్ సమస్యలతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం పథకాన్ని నీరుగార్చుతోందని ఆయన ఆరోపించారు.
రాంజీ పథకం వల్ల ఫీల్డ్ అసిస్టెంట్లు, కూలీలకు నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...