Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆ నిందితులపైనే నా పోరాటం

విష్ణు వర్ధన్ Jul 22, 2026 12:36 PM అల్ ఇండియా in about 4 hours
ఆ నిందితులపైనే నా పోరాటం - Udayam Digital
హేమా కమిటీ నివేదికలో ఆరోపణలు ఎదుర్కొంటున్న 'పవర్ గ్రూప్'పైనే తన పోరాటమని 'అమ్మ' అధ్యక్షురాలు శ్వేతా మేనన్ స్పష్టం చేశారు. అటువంటి వారు సంఘంలో బాధ్యతలు చేపట్టకుండా చివరి వరకు పోరాడతానని తెలిపారు. తనపై వస్తున్న రాజకీయ ఆరోపణలను ఖండించిన ఆమె, బాధితుల పక్షాన నిలబడటమే తన లక్ష్యమని వెల్లడించారు. సత్యం గెలవాలని, 'అమ్మ' సంఘానికి మంచి రోజులు రావాలని ఆమె పేర్కొన్నారు.

Comments

G
Loading comments...