Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో దారుణం: ఇద్దరు పిల్లల హత్య

మనీష్ రెడ్డి Jun 30, 2026 3:14 AM శ్రీకాకుళం 4 viewsabout 1 hour ago
శ్రీకాకుళంలో దారుణం: ఇద్దరు పిల్లల హత్య - Udayam Digital
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఓ తల్లి తన ఇద్దరు చిన్నారుల గొంతు కోసి చంపింది. అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నం చేయడంతో, స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణ ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిల్లల మృతితో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ కలహాలే కారణమా అని ఆరా తీస్తున్నారు.

Comments

G
Loading comments...