Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో పెట్టుబడులకు అనువైన వాతావరణం

సంజయ్ రెడ్డి Jun 30, 2026 2:02 AM అమరావతి 5 viewsabout 2 hours ago
ఏపీలో పెట్టుబడులకు అనువైన వాతావరణం - Udayam Digital
పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ ప్రశంసించారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా సింగపూర్‌తో బలమైన భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పారదర్శక విధానాలు, పరిశ్రమల గ్రౌండింగ్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి నారా లోకేశ్ వివరించారు. పారిశ్రామికాభివృద్ధికి ఉన్న అవకాశాలను సింగపూర్‌ ప్రతినిధికి ఆయన వివరించి, సహకారాన్ని కోరారు.

Comments

G
Loading comments...