వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో ఆటో, ట్యాక్సీ ఛార్జీలు పెరిగే అవకాశముంది. ట్యాక్సీ కనీస ఛార్జీ రూ.31 నుంచి రూ.33 లేదా రూ.34కు, ఆటో ఛార్జీ రూ.26 నుంచి రూ.27కు పెరగనుంది.
రవాణాశాఖ ప్రతిపాదనను ప్రాంతీయ ట్రాన్స్పోర్టు అథారిటీకి పంపింది. ఆమోదం లభించగానే కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి. ఇంధన ధరలు, నిర్వహణ వ్యయం పెరగడంతో ఛార్జీల పెంపునకు అనుమతించాలని యూనియన్లు కోరాయి.
Comments
Loading comments...

